Exclusive

Publication

Byline

ఏపీలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు.. మీ జిల్లా ఏ జోన్‌లో ఉందో చూడండి?

భారతదేశం, డిసెంబర్ 17 -- 1975 పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత, జోనల్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్... Read More


గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. ఇకపై 'స్వర్ణగ్రామం' శాఖ

భారతదేశం, డిసెంబర్ 17 -- పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. ఇది సమర్థవంతమైన సేవలను న... Read More


పీపీపీ విధానంలో నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలే : సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 17 -- పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. ఇది సమర్థవంతమైన సేవలను న... Read More


ఫ్యూచర్ సిటీ భవన నిర్మాణ అనుమతులను ప్రారంభించిన ఎఫ్‌సీడీఏ!

భారతదేశం, డిసెంబర్ 17 -- ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులను జారీ చేయడం ప్రారంభించింది. ఇది నగర శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఒక ప్రధ... Read More


ఫ్రీ బస్సుతో ఆర్టీసీ రాబడి పెరుగుతోంది.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులు : ఎండీ నాగిరెడ్డి

భారతదేశం, డిసెంబర్ 16 -- భద్రాచలం ఆర్టీసీ డిపోను ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మెుక్కలు నాటి.. అనంతరం బస్సులను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడిన నాగిరెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ... Read More


తలసరి ఆదాయంలో టాప్ రాష్ట్రాల్లో తెలంగాణ.. రూ.3,87,623

భారతదేశం, డిసెంబర్ 16 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25 ప్రకారం, తలసరి ఆదాయం పరంగా తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల... Read More


పోలవరం-నల్లమల సాగర్‌ లింక్ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం!

భారతదేశం, డిసెంబర్ 16 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర జల వివాదంపై మరోసారి చర్చ నడుస్తోంది. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్(PNLP)(గతంలో పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్‌)ను సవాలు చేస్తూ... Read More


సిడ్నీ ఉగ్రదాడి నిందితుడు హైదరాబాద్ టోలిచౌకికి చెందిన వ్యక్తి.. వెలుగులోకి కీలక విషయాలు!

భారతదేశం, డిసెంబర్ 16 -- ఇటీవల ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవం చేసుకుంటుండగా ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఉగ... Read More


రైతులు ఇంటి నుండే యూరియాను బుక్ చేసుకోవచ్చు.. యాప్‌తో క్యూలైన్లకు చెక్!

భారతదేశం, డిసెంబర్ 16 -- తెలంగాణ ప్రభుత్వం రబీ సీజన్ నుండి యూరియా పంపిణీ, అమ్మకాలను సులభతరం చేయడానికి రైతులకు ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీనిని డిసెంబర్ 20 నుండి ప్రయోగా... Read More


డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం : సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 16 -- వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మె... Read More